Friday, 1 November 2013

ప్రస్తుతం ప్రజ్జ్వలిస్తున్న సమస్య,వేర్పాటు ,సమైక్య సమస్య.లోకోభిన్నరుచి" అన్నట్లు ఎవరెవరి అభిప్రాయలు వేరు వేరుగా ఉండడటం సహజం.కాని గతంలో జరిగిన రాష్ట్రాల వేర్పాట్ల తతంగాలను పరిశీలిస్తే,వేర్పాటును కా 'క్షించే వారే విడిపోయి,తమ రాజధానిని ఏర్పాటు చేసుకోవడమైంది.ఉమ్మడిమద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రులు విడిపోయి తమ రాజధానిని ఏర్పాటు చేసుకొన్నారు.అలాగే గుజరాతీయులు కూడా.ఈవిషయాలను   దృష్టిలో పెట్టుకొని తెలంగాణా సోదరులు కలిసి ఉండడం తమకిష్టం లేకపోతే విడిపోయి తమరాజధానిని తామే ఏర్పాటు చేసుకొని అన్నదమ్ములా మెలగటం ధర్మం,మరియు సర్వామోదం.

No comments:

Post a Comment